రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు రూ.780 కోట్లు చెల్లించాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు సమర్థించిందని పేర్కొంటూ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రిలయన్స్ ఇ�
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యాముల నుండి నీటి విడుదల విషయంలో కేంద్రం తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (Damodar Valley Corporation) కారణమని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాలకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొనుగోలునకు సంబంధించి ఒప్పందాలు కు