మునుగోడు ఉప ఎన్నికలో నాంపల్లి మండల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. రాష్టంలోని అధికార పార్టీతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి టీఆర్ఎస్కు మద్దతు పలికారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్
ఇసుక లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ఇద్దరు మృతి చెందారు.