వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండం అడవిలో కార్చిచ్చు అంటుకున్నది. వీఎల్ఎఫ్ నావీ రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు అంటుకున్నట్టు స్థానికు
పండుగ సంతోషాన్ని కాంగ్రెస్ దూరం చేసిందని స్థానికుల పండుగంటే సంబురం.. పండుగంటే సంతోషం..ఇది గత సంవత్సరం వరకు.. బీఆర్ఎస్ హయాంలో ఒక పక్క అభివృద్ధి..మరో పక్క సంక్షేమం పకడ్బందీగా చేపట్టడంతో పండుగొస్తే పల్లె, �
వీఎల్ఎఫ్ రాడార్ నిర్మాణం ఇక్కడే ఎందుకనేది అంతుచిక్కని ప్రశ్న. ఈ రాడార్ స్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 2023 వరకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కానీ, నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ అ�
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నేత శుభప్రద్పటేల్ తెలిపారు.