కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు జలాశయం వివిధ వర్ణాల్లో నిత్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. డ్యాం గేట్ల పై భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బులు జలాశయానికి కొత్త అందాలను తెచ్చి పెడుతున్నాయి.
ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. ఆంధ్రా అధికారులు సుమారు 1,000 మంది పోలీస్ బలగాలతో డ్యామ్ గేట్లను బద్ధలు కొట్టి, డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ఫోన్లు, సీసీ కె�
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్�