దళితబంధు ఇప్పిస్తామని ఎవరైన డబ్బులు అడిగితే వారి వివరాలు నాకు చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలం లో ఎంపికైన దళితబంధు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులకు ఆశాలపల్లిలోని కూచన గార్డె�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకం లబ్ధిదారులకు మంగళవారం మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాప
రాష్ట్రంలోని దళితులంతా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ జిల్లాలో�