పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డీ. శ్రీనివాస్ (D.Srinivas) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
Dharmapuri Srinivas | మాజీ మంత్రి డీ శ్రీనివాస్ కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. మొన్నటివరకు డీఎస్, ఆయన ఇద్దరు కొడుకులు చెరో పార్టీలో కొనసాగారు. . మొన్నటివరకు డీఎస్, ఆయన ఇద్దరు కొడుకులు చెరో పార్టీలో కొనసాగారు. ఉన్నట్టు�
ధర్మపురి కుటుంబంలో రాజకీయ అలజడి రేగింది. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల్లోనే డి.శ్రీనివాస్ ‘రాజీ’నామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. డీఎస్, ఆయన �
ఫ్యామిలీ రాజకీయ వార్లో డిఎస్ నలిగిపోతున్నారా?.. ఇద్దరు కుమారుల మధ్య డీఎస్ ఇబ్బంది పడుతున్నారా?,, డీఎస్ను ఆయన తనయులు రాజకీయాలకువాడుకోవాలని చూస్తున్నారా?..
D Srinivas | మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్(డీఎస్) సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం సమీ�
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై హెల్త్క్యాంప్లో చికి�
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ డీఎస్ కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ పరామర్శించడానికి వెళ్లింది. ఆ సందర్భంగా ఎప్పటికైనా ముఖ్యమంత్రివి అవుతావని షర్మి�