‘కష్టమంతా నీటి పాలైంది. చేతికొచ్చే దశలో వరి చేను మోకాలు లోతు నీళ్లల్ల ఉంది. వారం రోజు లైనా పంటల్లో నీరు పోయేటట్లులేదు. ఇప్పుడేమి చేయాలో అర్థమైతలేదు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనం. వడ్లు అమ్మి కా�
మొంథా ఉమ్మడి జిల్లాను వణికించింది.. తుఫాను దాటికి దాదాపు 30 మండలాల్లో పంట నష్టం సంభవించింది. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 33 వేలకుపైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్న ట్లు అ�
Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.