ఏటీఎం కేంద్రాల నుంచి మర్చిపోయిన కార్డుల సేకరణ ఇద్దరు యువకులు అరెస్ట్.. 319 డెబిట్కార్డులు స్వాధీనం సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారులు మర్చిపోయిన వైఫై ఎనేబుల్డ్ డెబిట్
17 టన్నులు.. రూ.2 కోట్ల విలువ ఏడుగురి ముఠా అరెస్ట్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాల ముఠా చేస్తున్న భారీ కుట్రను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు.
ఎంటెక్ చదివి నయా మోసం రెండేండ్లలో లీజ్ పేరుతో 272 కార్ల సేకరణ 50 కార్లను 50 శాతం ధరకే అమ్మేసిన రామచంద్రాపురం వాసి ఆరుగురు అరెస్ట్.. 50 కార్లు స్వాధీనం సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): అతి పెద్ద ట్రావెల్ ఏజ�
శేరిలింగంపల్లి, మే 31 : పొగాకు, ఇతర మాదకద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఫ్రెండ్స్ వెల్ఫ�
సుల్తాన్బజార్,మే 30 : కరోనా విపత్కర సమయంలో నిరంతరం వైద్యసేవలు అందిస్తున్న వైద్యు లు, వైద్య సిబ్బందిపై అక్కడక్కడ దాడులు జరగడం హేయమైన చర్య అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆదివార�
సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): అపోహలు వీడి రక్తదానం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. రక్త నిల్వ కేంద్రాల్లో రక్త నిధిని పెంచాలని కోరారు. శుక్రవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్