ఈ నెల 20, 21 తేదీల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైబర్ సేఫ్టీ బూట్ క్యాంప్ నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వి�
మారుతున్న నేర సరళి, తెరపైకి వస్తున్న సరికొత్త నేరాలను కట్టడి చేసేలా పోలీస్ వ్యవస్థలోనూ సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకతపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
లెర్న్.. షేర్.. రిపీట్.. థీమ్తో సైబర్ కాంగ్రెస్ నిర్వహణ హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): నానాటికీ పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకం.. అనూహ్యంగా విస్తరిస్తున్న సైబర్ దునియాలో ఎలా జాగ్రత్తగా ఉండాలన్న కీల�