టెక్మహేంద్రలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ డిగ్రీ విద్యార్థికి సైబర్నేరగాళ్లు రూ.2.6 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే .. గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీకి చెందిన బాధితుడు డిగ్రీ చదువుతూ ఉద్�
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కొందరు చైనీయులు భారతీయులను పావుగా వాడుతూ.. దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో 30 శాతం వరకు కమీషన్లు, జీతాల రూపంలో ఇక్కడ సహకరిస్తున్న వారి కోసం వెచ్చిస్తూ.. 70
లాటరీలో కారు బహుమతిగా వచ్చిందంటూ ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వారి మాటలు నమ్మిన ఆమె తన ఫోన్ నుంచి రూ.59 వేలు వారి అకౌంట్కు పంపించారు. అనంతరం వారి ఫోన్ మూగబోవడంతో...
సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలకు చిక్కుకుని ఎందరో విలవిల్లాడుతున్నారు. రోజుకో రకం చీటింగ్తో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా వీరి వలలో బ్యాంకు ఉద్యోగి చిక్కుకున్నాడు. ఫలితంగా ఓ ఏజెన్సీ అకౌంట్ నుంచి...
జన సురక్ష పేరిట పోర్టల్ ఏర్పాటు బాధితులకు ఫోన్లు చేసి..అందినకాడికి దోపిడీ ఢిల్లీకి చెందిన సైబర్ ముఠాలో కీలక నిందితుడు అరెస్ట్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సమస్యలు సృష్టిస్తారు.. మేమే పరిష్క