Akshay Kumar: తన కూతుర్ని నగ్న ఫోటో పంపాలని సైబర్ నేరగాళ్లు అడిగినట్లు అక్షయ్ కుమార్ తెలిపారు. సైబర్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ తన కూతురు ఆన్లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన ఎదురైందన్నా�
ప్రస్తుత సమాజంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు.. దీనికి తోడు సోషల్ మీడియా యాప్లు.. కంపెనీలు ఇచ్చే ఉచిత ఆఫర్ల లింకులు.. ఇంకేముంది రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు వాటి పట్ల అవగాహనే సరైన అస్త్రమని మహిళా భద్రతా విభా గం ఇన్చార్జి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా అన్నారు. సైబర్ నేరాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ చైతన్యం త�