Shamshabad | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో (Delhi airport) తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానం వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. �
చెన్నై : ఎర్రచందనం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై పోర్టులో చోటుచేసుకుంది. చెన్నై ఓడరేవు వద్ద రూ .5.6 కోట్ల విలువైన 7.4 మెట్రిక్ టన్నుల ఎర్రచం�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.11.50లక్షల విలువ చేసే కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర�