పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తే.. కొందరు మిల్లర్లు తెగ అమ్ముకుంటున్నారు. తిరిగి అక్రమ మార్గాన సేకరించిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. మ�
జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేశారు. పలు మిల్లుల నుంచి శాంపిళ్లు సేకరించారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కస్ట�