ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను మార్చి 3 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి కోర్టు అప్పగించింది. ముంబై ప్రత్యేక కోర్టు ఈ మేరకు పేర్కొంది. ఎన్సీపీ సీనియర్ నేత అయిన 62 ఏండ్ల నవాబ్ �
Tony | డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని పోలీసులు నేటి నుంచి విచారించనున్నారు. పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.
ED | ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate- ఈడీ) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో
చెన్నై: తమిళనాడుకు చెందిన 23 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. నాగపట్నంకు చెందిన ఈ మత్స్యకారులు ఈ నెల 11న చేపలవేట కోసం రెండు బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. అయితే అంతర్జాతీయ సముద్ర సరిహద్దును
హైదరాబాద్ : కార్వి స్టాక్ బ్రోకరింగ్ చైర్మన్ పార్థ సారధిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి నాంపల్లి సీసీఎస్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. ఇవాళ, రేపు ఆయనను పోలీసులు విచార�