Custodial Deaths | ఈ ఏడాది తొలి 74 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. 2026 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు నమోదైన లాకప్ డెత్ కేసుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది.
నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన మక్కల హనుమంతు కస్టడీ మరణంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రూ.5 లక్షల పరిహారాన్ని సిఫారసు చేసింది. మృతుడి కుటుంబానికి పరిహారం అందజేయాలని కమిషన్ చైర�
దేశంలో పోలీస్ కస్టడీ మరణాల్లో బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర రాష్ర్టాలు గత ఐదేండ్లుగా టాప్లో నిలిచాయి. మంగళవారం హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో ఈ వివరాలను వెల్లడించారు.
కస్టోడియల్ డెత్స్లో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2021లో పోలీస్ కస్టడీలో ఉన్న 88 మంది మరణించగా, అందులో 23 కస్టోడియల్ డెత్స్ గుజరాత్లోనే నమో