జిల్లాలో శనివారం కురిసిన వర్షానికి ఎస్సారెస్పీలో ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్ట్లోకి 3, 472 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం వరకు 11.335 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం, ఆదివ�
నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూర్ ప్రాజెక్టు నుంచి రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల విడుదల చేయడంతో ఇన్ఫ్లో ఒక్కసారిగా 30వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ను
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. జూరాల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టుకు 3,36,000 క్యూసెక్కుల వరద చేరుతుండగా ప్రాజెక్టు వద్ద 45 �