నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో కరెంట్ సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని రైతులు సోమవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ పాలనలో రైతన్నను సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి. ఓవైపు సాగునీటి కొరత.. మరోవైపు కరెంట్ వ్యథలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగరం నిదర్
Kollapur | కొల్లాపూర్, ఫిబ్రవరి 08 : కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ప్రజలు ఆదమరిస్తే అంతే సంగతులు... ఎందుకంటే కర్రలపై వేలాడే విద్యుత్ తీగలు చిన్నపిల్లలు కూడా అందుకోగలిగే ఎత్తులో ఉన్నాయి. సంవత్స�