Paddy Fields | విద్యుత్ స్తంభంతోపాటు వైర్లు కిందికి వేలాడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన గురవుతున్నారు. ఎప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
కరెంట్ స్తంభాలకు వేలాడుతున్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. విద్యుత్ శాఖ ఇటీవల చేపట్టిన 11కేవీ సర్వేతో విద్యుత్ స్తంభాలు కేబుల్స్ కారణంగా దెబ్బతింటున్నాయని దీ
నెన్నెల మండలం గుండ్ల సోమారం గ్రామంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పది పెంకుటిళ్లు, రేకుల షెడ్ల పై కప్పులు లేచిపోయాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడగా, కరంటు స్తంభాలు ఇండ్లపై పడ్డాయి. విద్య�
అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఇక్కడ స్థిరపడ్డ తమిళకాలనీ ప్రజలకు పథకాలు అందేలా కృషిచేస్తానని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని పద్మనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదా