షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు ఇచ్చే క్రమంలో బుధవారం ముగ్గరు సభ్యులతో కూడిన న్యాక్ అధికార బృందం కళాశాలను పరిశీలించారని ప్రిన్సిపాల్ ఎల్ కమల తెలిపారు.
నర్సరీల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నర్సరీల చుట్టూ గోడను నిర్మించి గేట్లను ఏర్పాటు చేశారు. మొక్కలకు ఎండ బారి నుంచి రక్షణ కోసం షేడ్ నెట్లను అమర్చారు.
హరితహారంలో నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. చిన్న మొక్కలు నేడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. గత ఆరేండ్ల క్రితం నాటిన మొక్కలను సంరక్షించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు.
ఇంతకుముందు నగరంలో కాపురం అంటే ఎంత ఇష్టమున్నా మొక్కల పెంపకం గురించి మర్చిపోవల్సిందే అన్నట్టుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మిద్దెతోటల పెంపకం నయా ట్రెండయింది. దాన్ని అందిపుచ్చుకుని, మొక్కల్ని ప్�
అతడో కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి.. మొక్కలంటే అతడికి ప్రాణం.. పచ్చదనమే ధ్యేయంగా వీఆర్ఏ అడుగులు వేస్తున్నాడు.. అందుకే ఇప్పటి వరకు 120 మొక్కలను దత్తత తీసుకొని నాటి సంరక్షిస్తున్నాడు. నాలుగేండ్లుగా గ్రీనరీ క