ఔటర్ రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలను అధికారులు సాగుకు యోగ్యం కాని భూములుగా రికార్డుల్లో నమోదు చేయడంతో చాలామంది అర్హులైన రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంల
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నట్లుగానే అన్నదాతల ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అందించకున్నా.. అప్పులు చేసి వరి పంటను సాగు చేసిన అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయ�
రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి, అదీ అమెరికాలో చదివిన యువకుడు మన దగ్గరకు వచ్చి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఐదేండ్ల పాటు నెట్వర్ ఇంజినీర్గా పనిచేసిన ధీరజ్కుమార్.