UPSC Civils Prelims | ఇవాళ 2023వ సంవత్సరానికి సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ పరీక్షలను నిర్వహించింది. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి.
తెలుగు రాష్ర్టాల్లో పోటీ పరీక్షల కీలక సమయంలో సైబర్ నేరగాళ్లు తన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్, ఈ మెయిల్, BALA LATHA MADAM అనే యూట్యూబ్ చానెల్ను హ్యాక్ చేశారని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత చెప్ప�
భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరునున్న అభ్యర్థులు ప్రజా సమస్యల పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సూచించారు.