సైబర్ నేరాలను అరికట్టే క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో కీలక ముందుడుగు వేసింది. తెలంగాణలో సైబర్ చట్టాన్ని బలోపేతం చేయడానికి నల్సార్వర్సిటీ ఆఫ్ లాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నది.
‘సైబర్ జాగృత దివస్'ను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 325 ప్రాంతాల్లో సైబర్నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్
ఓ ప్రముఖ కంపెనీ సీఎండీ పేరుతో మరో ప్రముఖ కంపెనీలోని అకౌంట్స్ అధికారిని రూ.1.95 కోట్లకు మోసగించిన కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) విజయవంతంగా ఛేదించింది.
మయన్మార్ సైబర్ నేరగాళ్ల ముఠాలోని మొత్తం 15 మంది ఏజెంట్లు, మధ్యవర్తుల్లో 8 మందిని అరెస్టు చేసినట్టు సీఎస్బీ డీజీ శిఖా గోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.