రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా�
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన చోటు ఇదేనని, దానికి గుర్తుగా ఈ స్థానంలోనే అమరజ్యోతిని నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ జ్యోతి అమరుల త్యాగాలకు
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించారు.
గొప్ప సంస్కరణలతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. తెలంగాణ జాతిపిత అయ్యారని అన్నారు.