క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.4.5 లక్షలు సైబర్నేరగాళ్లు దోచేశారు. లాల్దర్వాజాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వాట్సాప్కు ఓ మహిళ ఫోన్ చేసి క్రిప్టో ట్రేడింగ్లో భారీ లాభా�
వాట్సాప్ గ్రూప్లో ఓ మహిళ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు అధిక లాభాల ఆశచూపి రూ.13.36 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మ�
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యాపారి ఫోన్ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొదట్లో లాభాల రుచి చూపించి, ఆ తర్వాత కోటి రూపాయలు కొట్టేశారు. డబ్బు స్క్రీన్పై కనిపిస్తున్నా.. తీస