ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీల నియామకానికి అర్హత పరీక్షను ఆదివారం పకడ్బందీగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ మెన్స్ డిగ్రీ కళాశాలలో 680 మందికి గాను 623 మంది హాజరయ్యారు.
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్లో మొత్తం 1,241 ప�
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు(సీఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్య�
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న పర్యవేక్షణ అధికారులతో పాటు బోధన సిబ్బంది బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రభ�