రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో మంత్రి పాల్గొన్నారు.
పంట వ్యర్థాల వల్ల దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కలుషితమవుతున్నదనే ఆరోపణలకు ఇక చెల్లు! త్వరలోనే ఈ వ్యర్థాలు నాణ్యమైన రోడ్లుగా మారవచ్చు. వరి దుబ్బులు, ఇతర పంటల వ్యర్థాలను రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే మెటీ�