Crop Change | పంట మార్పిడి ద్వారా నేలలో సేంద్రీయ కర్భనాన్ని పెంపొందిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలన్నారు ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు. వ్యవసాయంలో డ్రోన్ వినియోగం ద్వారా కలిగే ప్ర�
Crop Change | ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాలను ఆద్రాస్పల్లి, కేశ్వపూర్ గ్రామాల్లో నిర్వహించారు.
పంటల మార్పు దిశగా రైతులు ఈ ఏడాది భారీగా ఇతర పంటల సాగు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో వరికి బదులుగా ఇతర పంటల సాగువ�
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ మొదటినుంచి వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువతో రైతాంగ విధానమే మారిపోయింది. కాళేశ్వరం లాంటి మహాద
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్లి కృష్ణారెడ్డి చిల్పూరు : యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై ఎక్కువగా దృష్టిపెట్టి అధిక లాభాలను పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్�
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్ రూరల్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటల సాగు పట్ల ఆసక్తి చూపాలని జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు రైతుల�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడో యువరైతు. ఒకే పంటకు పరిమితం కాకుండా పంటమార్పిడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. తనకున్న భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకొ�