ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరలతో రైతులు నష్టపోకుండా మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
పంటల నమోదును మరింత పక్కాగా చేసేందుకు వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్కు కలర్ మ్యాపింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం వినియోగిస్తున్న క్రాప్ బుకింగ్ యాప్లో మరిన్ని అప్షన్స్ను చే
‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్ప�
రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పేరిట పంటల సర్వేకు జూలైలో శ్రీకారం చుట్టగా, ఈ నెల మొదటి వారంలో 100 శాతం పూర్తయింది. అధికారులు ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటోలు తీసి.. అక్కడి నుంచే మొబైల్ యాప్ ద్వారా
వానకాలం పంటల వివరాల నమోదులో జిల్లా రాష్ట్రంలో నంబర్వన్ స్థానంలో నిలిచింది. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటి వరకు 2,28,393 మంది రైతుల పంట క్షేత్రాలను సందర్శించారు.