IndiGo | చిన్నారి మెడలోని బంగారు గొలుసును ఇండిగో మహిళా సిబ్బంది చోరీ చేసింది. మహిళా ప్రయాణికురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Air India | ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన సోమవారం గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ882 విమానంలో చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Corona | ముంబై: గోవా నుంచి ముంబైకి ఓ షిప్ వచ్చింది. అందులో 2 వేలకుపైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఎంతమందికి కరో