రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కలిగేందుకు వినూత్నంగా గోడ చిత్రాలు వేయించారు. వంద రోజుల కార్యచరణలో భాగంగా నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆ�
మెనోపాజ్.. మహిళల జీవితాల్లో జరిగే ఒక సహజమైన జీవ ప్రక్రియ! అయినప్పటికీ.. ఇప్పటికీ 66 శాతం మంది భారతీయ మహిళలు.. మెనోపాజ్ గురించి చర్చించడాన్ని అసౌకర్యంగా భావిస్తున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులతో చర్చించేందు
కంటి వెలుగు కార్యక్రమం ఎంతో బృహత్తర కార్యక్రమమని.. దీని ద్వారా ప్రతిరోజూ వేలాది మంది వృద్ధులు, మహి ళలు కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితాహరినాథ్రెడ్డి