ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా రెండో విజయానికి చేరువైంది. 371 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. శనివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది
పరుగుల వరద పారుతున్న రావల్పిండి టెస్టులో పాకిస్థాన్ విజయానికి 263 పరుగుల దూరంలో నిలిచింది. 343 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య పాకిస్థాన్.. ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వ�
నాటింగ్హామ్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి బర్న్స్ .. కీప