రాష్ట్ర విభజన హామీ లు అమలు చేయని ప్రధానికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం వరంగల్లోని ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంల�
హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమైన రోజు సెప్టెంబర్ 17కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని..ఆ మహోన్నత పోరాటంలో వారి పాత్ర లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.