కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్నదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో రైతు భరోసా అమలు చేయాలని, రైతుల ఆందోళనలపై నిర్బంధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా రూరల్ తహసీల్దార్ కార్యాల�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మిక సంఘాల జేఏసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ
సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. సీపీఐ ఆధ్వర్యంలో నర్సంపేటలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ర్యాల�
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో గురువారం