కమ్యూనిస్టుల పురోగమనమే దేశానికి రక్ష అని, యావత్ దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సీపీఐ శతజయంతి వేడుకల్లో ఆయన
సీపీఐ శత వసంతాల వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని సత్యనారాయణరెడ్డి భవన్లో