అవినీతి ఆరోపణలతో వారం క్రితం మామునూరు నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్ వీఆర్కు బదిలీ అయిన ఇన్స్పెక్టర్ ఒంటెరు రమేశ్తోపాటు గన్మెన్(కానిస్టేబుల్) జి.రఘును బుధవారం వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీ�
అమాయకులను మోసం చేయడంలో సైబర్ క్రైమ్ ప్రధానమైందని, దీనిని నివారించుటకు యువత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు.
పోలీసులు నిజాయితీగా పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం తొలిసారి మడికొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.