చెక్డ్యాం ధ్వంసమైన ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్నదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఎలా నష్టం జరిగిందో తెలుస్తుందని చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. �
వరుస దొంగ తనాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు దొంగలను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను సీపీ గౌష్ ఆలం పోలీసు కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల