అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం సంతృప్తి కలిగించిందని కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి అన్నారు. సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. గురువారం కమిషనరేట్లో మీడియాకు నేర సమీక్షా వార్�
క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి సక్రమంగా అమలయ్యేలా పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ అభిషేక్ మహంతి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన �