మహారాష్ట్రలో గోరక్షకులు ఘాతుకానికి పాల్పడ్డారు. గొడ్డు మాంసం రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో ఒక యువకుడిని కొట్టి చంపారు. నాసిక్ జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈనెల 8న ఇలాగే ఓ యువకుడిని హత్య
Karnataka | పశువుల సంత నుంచి కొన్న వాటిని తరలించేందుకు అనుమతి ఉన్న పత్రాలను ఇద్రిస్ పాషా వారికి చూపించాడు. అయినప్పటికీ పునీత్, అతడి అనుచరులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఇద్రిస్�
చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న బక్రీద్ సందర్భంగా బుధవారం �