సంగారెడ్డి : కఏ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సినేషన్లు అందించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. మే 1వ తేదీ వరకు సంగారెడ�
రెండు డోసులు తప్పకుండా తీసుకోవాల్సిందే పరిజ్ఞానం లేనివారికి యువత సహకరించాలి వైరస్ వ్యాప్తి కట్టడికే స్పాట్ రిజిస్ట్రేషన్కు స్వస్తి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాస్రావు హైదరాబాద్,
మూడు రోజుల్లో రాష్ట్రాలకు 60 లక్షల మోతాదులు : కేంద్రం | కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతుగా రాబోయే మూడు అదనంగా 60లక్షల వ్యాక్సిన్ మోతాదులు అందు�
ముంబై: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలాను బెదిరిస్తున్న పెద్ద నేతలు ఎవరన్నది ఆయన బయటపెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఆయనక
హైదరాబాద్కు చేరిన 1.50 లక్షల డోసులు హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-వీ డోసులు హైదరాబాద్కు వచ్చాయి. తొలి బ్యాచ్ కింద రష్యా నుంచి 1.50 లక్షలు వచ్చినట్టు డాక్టర్ ర
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశలోకి వెళ్లబోతోంది. దేశంలోని అతిపెద్ద ఏజ్ గ్రూప్ అయిన 18 నుంచి 44 ఏళ్ల వారికి శనివారం నుంచే కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. కొన్ని రాష్ట్�
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ | రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఏడాదిపాటు అనుమతి �
అనుమానం..పెను భారం అనుమానంతో దవాఖానలు, ల్యాబ్లకు పరుగులు పరీక్షా కేంద్రాల వద్ద జనం బారులు వీరివల్ల కొవిడ్ పరీక్షల్లో తీవ్రం జాప్యం అసలైన బాధితులకు వైద్యంలో ఆలస్యం వృథా అవుతున్న విలువైన వైద్య వనరులు పల
కరోనాతో ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత బంధాలను ఛిద్రం చేస్తున్న మహమ్మారి ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న నిపుణులు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల అర్బన్: కరోనా మహ్మమారితో కుటుంబాలు ‘చితి’కి �