ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు | రాష్ట్రంలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు మిస్ కావద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్థన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండో డోస్ వ్యాక్సిన్ తర్వాతే కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుం�
30-40% కరోనా వ్యాప్తి వారి వల్లనే వారికి టీకాలు ఇస్తే వ్యాప్తికి అడ్డుకట్ట 18+కు టీకాలపై సర్కారు యోచన! డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు,ఆటోడ్రైవర్లు తదితరులకు ప్రాధాన్యం హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా స
వాషింగ్టన్: గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (Gavi) ఇండియాకు పూర్తి సబ్సిడీపై 19 కోట్ల నుంచి 25 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు, 3 కోట్ల డాలర్ల (సుమారు రూ.220 కోట్లు) నిధులు ఇవ్వనున్నట్లు శు�
కోల్కతా: కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా ఏకరీతి టీకా విధానాన్ని అమలు చేయాలని,
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలోని కరోనా వేరియంట్లు ప్రమాదకరం కాదు నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం: సీసీఎంబీ శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం తెలంగాణలో మూడు రకాల కరోనా వైరస్లు వేగంగా వ్యాప్�
భారత్ ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్ మద్దతుజెనీవా, మే 6: కరోనా వ్యాక్సిన్లను మేధోసంపత్తి (పేటెంట్) నిబంధనల నుంచి మినహాయించాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ప్రకటించాయి. �
కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా వాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి.
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. 12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్-బయో ఎన్టెక్ కొవిడ్ టీకాను వేసేందుకు కెన
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ | దేశంలో టీకా డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు 16,24,30,828 డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమ�
హైదరాబాద్ దవాఖానల్లో వారితోనే బెడ్లు ఫుల్ కరోనాకు అత్యుత్తమ వైద్యం రాష్ట్ర రాజధానిలోనే మెరుగైన చికిత్స కోసం పక్కరాష్ర్టాల రోగుల బారులు మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్ రోగులే అధి
లవ్ అగర్వాల్ | దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. పెరుగుతున్నాయని, కరోనా పాజిటివిటీ, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది అని కేంద్ర