తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒక్కరోజులో 106 మంది మృతి | ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 15,284 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. 20,917 మంది చికిత్సకు కోలుకున్నారు. వైరస్ బారినపడి 106 మంది ప్రాణాలు కోల్పోయారు.
గువహటి : కొవిడ్-19 పరీక్షలను తప్పించుకునేందుకు అసోంలోని జాగిరోడ్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 500 మంది ప్రయాణీకులు పారిపోయారు. కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణీకుల�
రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు లక్ష్యం : హర్షవర్ధన్ | దేశవ్యాప్తంగా రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,646 మంది బాధితులు కోలుకున్నారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో 5186 కరోనా కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7994 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
స్వల్పంగా ఉంటే హోం క్వారంటైన్లో.. తీవ్ర లక్షణాలు ఉంటే ప్రభుత్వ దవాఖానల్లో చేరాలి : వైద్య, ఆరోగ్యశాఖ లక్షణాలుంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. �
కరోనాపై అవగాహన పెరిగింది | కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు మాస్కులు ధరించి అన్నిజాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నార