డెహ్రాడూన్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను కరోనా నెగిట�
బెంగళూరు: కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని సీఎం యెడియురప్ప ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. �
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో తనకు నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ వైరస్పై విజయం సాధించడానికి ధైర్యమే అతి�
శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు | శ్రీశైలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేయాలని ఈఓ కేఎస్ రామారావు అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వివిధశాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదే�
ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఓపెనర్ దేవదత్ పడిక్కల్ జట్టు ట్రైనింగ్ క్యాంప్లో చేరాడు. తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చింది. శుక్రవారం ఆర్సీబీ టోర్నీ ఆర�
బెంగళూరు : పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తున్నది. వచ్చే నెల