Covid cases surge | భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడా పెద్దగా కొవిడ్ కేసులు నమోదు కానప్పటికీ.. వచ్చే జనవరి నెల మధ్య కాలం
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు | కేరళ ప్రభుత్వం మరో పది రోజుల పాటు లాక్డౌన్ను పొడగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు ఇస్తూ.. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను సీఎం పినరయి విజయన్ పొ�
తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్ | గతకొంత కాలంగా తమిళనాడులో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి
రాజస్థాన్లో 14 రోజుల లాక్డౌన్ | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి కేరళ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా రాజస్థాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్కు ప్రయాణాలపై ఇజ్రాయిల్ నిషేధం | పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో భారత్కు వెళ్లకుండా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, కెనడా, యూఏఈ, అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించగా..
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించను
సీటింగ్ సామర్థ్యం | పెరుగుతున్న కొవిడ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50శాతానికి మించొద్దని ఆదేశాలు జారీ చేసింది.