బీజింగ్: మనుషులకే కాదు… చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. చైనాలోని జియామెన్లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తు�
భద్రాచలం: పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయుడు కే శ్రీనివాసరావుకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆందోళన చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓకు సమాచారమిచ్చారు. ఆయన స్పందించి వైద్యారోగ్యశాఖాధి�
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే? | జనవరి నుంచి సియోనిలోని పెంచ్ టైగర్ రిజర్వులో మూడు పులులు మరణించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు నమూనాలను పంపినా మరణాలకు కారణాలు తెలియరాలేదు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణ కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,837 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 21 మంది ప్రాణాలు క�
ICMR on Covid tests: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.