న్యాయవాదుల భిన్నాభిప్రాయాలతో జిల్లా ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయితే అప్పు�
రాజ్యాంగంలోని చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.నవీన్రావు, కె.లక్ష్మణ్ సూచించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని జిల్లా కోర్టులో ఒక న్యాయవాదిపై కాల్పులు జరిపి హత్య చేశారు. షాజహాన్పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. న్యాయవాది భూపేంద్ర సింగ్ కోర్టు కాంప్లెక్స్లోని మూడో అంత�