జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నది. ప్రతి ఏటా జిల్లాలోని కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు పట్టుపడుతున్నప్పటికీ నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తు�
కీసర, మే 10 : రైతాంగానికి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కంపెనీల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి మేరిరేఖ ఆదేశించారు. కీసర మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం విత్తన కంపెనీలు, డీలర్లతో ప్రత
క్రైం న్యూస్ | జిల్లాలోని వాంకిడి, రెబ్బెన మండలాల్లో సోమవారం సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు 2.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ శాంపిల్స్లో హెచ్టీకాటన్ విత్తనాల గుర్తింపు ప్రభుత్వ చర్యలతో తగ్గిన నకిలీల విక్రయాలు జనవరి నుంచి 134 మందిపై 87 కేసులు 2014 నుంచి ఇ�
ఎస్పీ డాక్టర్ చేతన | జిల్లాలో నకిలీ విత్తనాలను, నాసిరకపు ఎరువులను నియంత్రించడానికి సీఐలు, ఎస్ఐలు, అగ్రికల్చర్ ఆఫీసర్లతో జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ | తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలను, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్�