అల్లం వెల్లుల్లి లేకుండానే.. నకిలీ పేస్ట్ తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్న తయారీదారులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అ�
క్రైం న్యూస్ | జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని మందమర్రి పట్టణంలో నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు, మందమర్రి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.