ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆటంకాలతో మొదలైంది. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన విద్యార్థుల సహనాన్ని పరీక్షించింది. దూరప్రాంత
ఒకే పాఠశాలలో ఐదేండ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకే స్కూళ్లో ఎనిమిదేండ్లు పనిచేసిన టీచర్లకు తప్పనిసరిగా స్థాన చలనం కల్పించనున్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల కేటగిరీ ఉద్యోగోన్నతులకు జి�