తాజాగా... గుత్తులుగా ద్రాక్ష పండ్లు కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఓ పండు చటుక్కున తెంపి చప్పరించేయాలనిపిస్తుంది. కానీ, కోషు ద్రాక్షలను చూస్తే మాత్రం ఒక్క క్షణం ఆగి... ఎంత బాగున్నాయో
అనుకోక మానం.
గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ (పీచు మిఠాయి) విక్రయాలపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ పదార్థాల్లో కృత్రిమ ఫుడ్ కలర్స్ను వాడుతుండటమే కారణంగా తెలిపింది.
Cotton Candy | పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య
పురాతన కాలంలో వస్తుమార్పిడి విధానం గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మన దగ్గర ఉన్న వస్తువు ఇస్తే ఎదుటివారు వాళ్ల దగ్గర ఉన్న వస్తువుని మనకు ఇస్తారు. ఇదే విధానాన్నిపాటిస్తూ ఓ వ్యక్తి �