అవినీతి అధికారులతో పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నది. కొందరు అక్రమార్కుల కారణంగా డిపార్ట్మెంట్ మొత్తం ప్రజల్లో పలుచనవుతున్నది. తప్పుచేసిన వారితో ఊచలు లెక్కించే పోలీసులే లంచాలకు మరిగి జైలుపాలవుతున్న
Purandeswari | ఐదేండ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి ఆరోపించారు.